Friday, September 7, 2007

శంకుస్తాపన అయితే అయింది... రోడ్డు కుడా వస్తే సంతోషం!

హమ్మయ్యా...మొత్తానికి శంకుస్తాపన అయితే చేసారు రాపురు-వెంకటగిరి రోడ్డుకి. వారం క్రితమే నా బ్లాగులో నా అవేదన వెల్లగక్కాను ఈ రోడ్డు గురించి. ఈరోజు ఈనాడు చదువుతూ ఉంటే తెలిసింది, ఆనం రామనారాయన రెడ్డి తన రాపూరు పర్యటనలో 6 కోట్ల పనులకు శంకుస్తాపన చేసారుట! రాపూరు, వెంకటగిరి రోడ్డుకి 1.92 కోటి అవుతుందట, మరి గుంటలు పూడ్చాలంటే చాల ఖర్చు అయితే అవుతుంది మరి! నేను మాత్రం ఈ రోడ్డు పూర్తి అయేంతవరకు రాస్తూనే ఉంటాను.

శ్రీ

No comments: