Wednesday, July 9, 2008

కాలాస్త్రి ప్రజానాయకుల వివరాలు - 3

ఇక కాలాస్త్రి ఎమ్మెల్యే గురించి తెలుసుకుందాం.2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నిలబడ్డ ఎస్.వీ.సీ.నాయుడు తన ప్రత్యర్థి బొజ్జల గోపాలక్రిష్ణా రెడ్డి పై సుమారు పదమూడు వేల ఆధిక్యతతో గెలిచారు.నాయుడు కాళహస్తిలో విజయవంతంగా స్కూలు నడిపించడంతో ప్రజలందరికీ బాగా సుపరిచుతుడే! ఈసారి ఎన్నికలకు కూడా తెలుగుదేశం తరపున బొజ్జల గోపాలక్రిష్నా రెడ్డి తమ అభ్యర్ధి అని చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు దినపత్రికల ద్వారా తెలిసింది.కాంగ్రెస్ తరపున ఎస్.వీ.సీ.నాయుడే మళ్ళీ పోటీ చేయచ్చు.

No comments: