Thursday, April 17, 2008

మే 29న ఉపఎన్నికలు

4 లోక్ సభ స్థానాలకు, 18 శాసనసభ స్థానాలకు మే 29 ఉప ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటించింది. వీటిలో 4 లోక్ సభ, 14 శాసన సభ కు ఉప ఎన్నికలు ఎందుకంటే మన తెలంగాణ రాస్ట్ర సమితి నాయకులు రాజీనామా చేయడం వల్ల. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్, టిడిపీ, తెరాస మద్య సరదాగా ఉంటుంది, కాకపోతే ఈ సరదా ఖరీదు కొన్ని వందల కోట్లు!

No comments: